ఈ నెలలో SBI తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. బ్యాంక్ అకౌంట్ దగ్గరి నుంచి రుణాల వరకు ఎన్నో సేవలు ఆఫర్ చేస్తోంది. అయితే స్టేట్ బ్యాంక్ ఈ నెలలో (ఏప్రిల్) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీని వల్ల బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారి దగ్గరి నుంచి రుణా…
బుల్ రంకెతో దద్దరిల్లిన దలాల్‌స్ట్రీట్.. 11 ఏళ్లలో బెస్ట్ మంత్ ఇదే!
దేశీ స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. దలాల్ స్ట్రీట్ దద్దరిల్లింది. బెంచ్‌మార్క్ సూచీలు గురువారం ర్యాలీ చేశాయి. కరోనా వైరస్‌కు మందు ప్రయోగాత్మక దశలో సానుకూల ఫలితాలనే అందించిందనే వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో మార్కెట్ పరుగులు పెట్టింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మరో రిలీఫ్ ప్యాకేజ్ …
కరోనా ఎఫెక్ట్.. ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం!
అపర కుబేరుడు.. ఆసియాలోనే అత్యంత ధనవండుతు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్.. ముకేశ్ అంబానీకి కూడా కష్టాలొచ్చాయి. కరోనా వైరస్ దెబ్బకి జీతంలో కోతకు సిద్ధమయ్యారు. కోవిడ్ 19 వల్ల నష్టాలు సంభవించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల వేతనాల్లో కోతకు రెడీ అయ్యింది. ఇందుకు ముకేశ్ అంబానీ కూడా మినహాయిపేమీ కాదు. ఎగ…
సీఎంని కలిసిన ఎమ్మెల్యేకి కోవిడ్ పాజిటివ్
గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలాకు  కోవిడ్-19 సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే, కరోనా నిర్దారణ కావడానికి ఆరు గంటల ముందే ఆయన మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి.. సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజాను గ…
రెండో దశ లాక్‌డౌన్‌లో కేంద్రం టార్గెట్ ఇదే.. వీటిపైనే ఫోకస్
దేశంలో  కరోనా వైరస్  మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా రెండో విడత  లాక్‌డౌన్  మే 3 వరకు కొనసాగనుంది. ఈ సమయంలోనే కరోనా వైరస్ కొత్త ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించాలనే సంకల్పంతో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఓ నిర్ధిష్ట ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందడానికి దాదాపు నెల రోజులు పడుత…
మద్యం హోం డెలివరీ పేరుతో మోసం.. రూ.93,600 కోల్పోయిన
లాక్‌డౌన్ సమయంలోనై హైదరాబాద్‌లో సైబర్ నేరాలు పెరుగుపోతున్నాయి. మద్యం కోసం అలమటించే మందుబాబులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బగ్గా వైన్స్ పేరుతో ఆన్‌లైన్లో మద్యం సరఫరా చేస్తామని ప్రచారం చేస్తూ మందు ప్రియులను దోచుకుంటున్నారు. ఈ సైబర్‌ నేరగాళ్ల వలలో పడి గత వారం ఓ బాధితుడు రూ. 5…